హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటా: ఎమ్మెల్యే కౌశిక్

1014చూసినవారు
తనకు అవకాశం ఇచ్చి గెలిపించిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం తాను రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. అలాగే రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ శ్రేణులకు తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్