అంగరంగ వైభవంగా శ్రీరాముని కళ్యాణం

1548చూసినవారు
హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా వేడుకలు వైభవంగా జరిగాయి. అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమాన్ని భక్తులు విక్షించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు, మంత్రోచ్ఛరణల మధ్య శ్రీరాముని కళ్యాణం జరిపించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శాలిని రెడ్డి దంపతులు హాజరై శ్రీరాముని కళ్యాణానికి పట్టు వస్త్రాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్