ప్రజావాణికి 68 ధరఖాస్తులు

52చూసినవారు
ప్రజావాణికి 68 ధరఖాస్తులు
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 68 మంది నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ రాంబాబు తో కలిసి స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్