మోసానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు

68చూసినవారు
మోసానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
జగిత్యాల జిల్లాలో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూములు కబ్జా చేస్తున్న సంఘటనలు ఒక్కొక్కటి బయటపడుతూ ప్రజలని ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుగ్గారం మండల కేంద్రంలోని సర్వే నంబర్ 12లో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి, సాక్షుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి 4 గుంటల భూమిని ఓ వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడని సోమవారం బాధితుడు తిరునగరి శ్రీనివాస్ బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్