ప్రమాదకరంగా ఇటిక్యాల్ రేగుంట వంతెన

2226చూసినవారు
రాయికల్ మండలం పరిధిలోని ఇటిక్యాల్ రేగుంట ప్రధాన వంతెన మంగళవారం ప్రమాదకరంగా మారింది. జగిత్యాల నుండి నిర్మల్ వెళ్లే జాతీయ రహదారిని అనుకోని బ్రిడ్జ్ ప్రమాదకరంగా ఉంది. గత వర్షాకాలం కురిసిన వర్షాలకు రెయిలింగ్ బ్రిడ్జికు అటువైపు ఇటువైపు కొట్టుకుపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయి మరమ్మత్తులు నిర్వహించకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. త్వరగా మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్