ఎంఈవో కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

82చూసినవారు
ఎంఈవో కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఈనెల 4వ వడదెబ్బతో మరణించిన వెల్గటూరు, ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి మండలాల ఎంఈవో బత్తుల భూమయ్య కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పిఆర్టియు టిఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, బోయినపల్లి ఆనందరావు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఎన్నికల విధుల్లో ఉండి వడ దెబ్బ తో మృతి చెందాడన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్