జగిత్యాల: హెచ్ఐవి టీబీ వ్యాధులపై అవగాహన సదస్సు

65చూసినవారు
జగిత్యాల: హెచ్ఐవి టీబీ వ్యాధులపై అవగాహన సదస్సు
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో సోమవారం పద్మపాని సొసైటీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఐఈసి క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులతో లింక్ వర్కర్ సమీరా హెచ్ఐవి టీబి వ్యాధుల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమీరా మాట్లాడుతూ టీబి క్షయ వ్యాధి సోకిన వారి పట్ల వివక్ష చూపవద్దన్నారు. సుఖ వ్యాధులు హెచ్ఐవి టీబి పేరు వినగానే భయపడవద్దని వీటి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్