సారంగాపూర్ మండలం పోతారంలో సాగు నీరు అందక ఎండిన గాడిపెల్లి వెంకటేష్, బోధాసు నర్సింగం వరి పొలాలను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ మనోహర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, వైస్ఎంపీపీ సురేందర్, ఎంపీటీసీ సుధాకర్, మాజీ సర్పంచ్ ఢిల్లీ రామారావు, మాజీ ఎంపీటీసీ లు సాయిలు, నరసింహ రెడ్డి, యూత్ అధ్యక్షులు మధన్, యూత్ నాయకులు మహేష్, శేకర్, పాల్గొన్నారు.