పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

1540చూసినవారు
జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని బల్దియా చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. శనివారం తెల్లవారుజామున బల్దియా పారిశుద్ధ్య కార్మికులు వీధుల్లో, రోడ్లపైన పరిశుభ్రంగా ఉంచేందుకు చైర్ పర్సన్ చీపుర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అనిల్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్