ట్రాక్టర్ దొంగిలించిన ముగ్గురి అరెస్ట్

2291చూసినవారు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం లో ఇటీవల ట్రాక్టర్ దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపెల్లికి చెందిన సింగి రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, పెంబి రాజు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాం నగర్ కు చెందిన గొర్రె మధుకర్ లు ట్రాక్టర్ దొంగిలించారన్నారు.

సంబంధిత పోస్ట్