కరీంనగర్ పట్టణంలోని 59వ డివిజన్లో కార్పొరేటర్ గందె మాధవి ఆధ్వర్యంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సతీమణి రజిత, ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి మాధవి బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ని గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలని కోరడం జరిగింది.