బాలింత మృతి

10923చూసినవారు
బాలింత మృతి
ప్రసవానికి వెళ్ళిన బాలింత డెలివరీ అనంతరం మృతిచెందిన గురువారం ఘటన కరీంనగర్ లో జరిగింది. తీగలగుట్ట పల్లికి చెందిన వర్షినికి పురిటి నొప్పులు రావడంతో వారం రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని శ్రీ లత నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆపరేషన్ వికటించి ఆమె మృతి చెందిందని బంధువులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్