పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2008-2009కి సంబంధించిన పూర్వవిద్యార్థులు బుధవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. 15 సంవత్సరాల తరువాత అందరూ కలవడం ఎంతో సంతోషంగ ఉందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని చదువు చెప్పిన గురువులు ఎంతో సంస్కారాన్ని నేర్పారని, వారి ప్రేరణ మాకు ఎప్పుడు ఉంటుందని పూర్వ విద్యార్థులు మాట్లాడటం జరిగింది.