వేలంపాటలో గణపతి లడ్డును దక్కించుకున్న ముస్లిం సోదరులు

85చూసినవారు
వేలంపాటలో గణపతి లడ్డును దక్కించుకున్న ముస్లిం సోదరులు
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో మత సామరస్యం వెల్లివిరిసింది. చిన్నంబావి మండలానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురువారం గణపతి మండపంలో నిర్వహించిన లడ్డును వేలంపాటలో.. ముస్లిం సోదరులు తాజోద్దీన్, మహమ్మద్‌లు లడ్డు వేలం పాటలో పాల్గొని రూ.15 వేలకు గణనాథుని లడ్డును దక్కించుకున్నారు. ఈ సంఘటన కుల, మత సామరస్యతకు ప్రతీకగా నిలవడంతో పలువురి ప్రశంసలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్