నూతన రైస్ మిల్లును ప్రారంభించిన ప్రభుత్వ విప్
కథలాపూర్ మండలం దులూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన మురళీకృష్ణ రైస్ మిల్లును బుధవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇన్ చార్జి జువ్వాడి నర్సింగరావు తో కలిసి ప్రారంభించారు. వినియోగదారులకు, రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.