మెట్ పల్లిలో పలు హోటళ్లపై దాడులు

66చూసినవారు
మెట్ పల్లిలో పలు హోటళ్లపై దాడులు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆదేశాలతో నాణ్యత ప్రమాణాలు పాటించని పలు హోటళ్లపై దాడులు నిర్వహించి సోమవారం జరిమానా 4000 వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోటళ్లు కానీ రెస్టారెంట్లు పరిశుభ్రత నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్