నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

579చూసినవారు
నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జగిత్యాల అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. బుధవారం మెట్పల్లి మల్లాపూర్, ఇబ్రహింపట్నం మండలాల్లోని రామారావు పల్లె, పెద్దాపూర్, ముత్యం పేట, గోదూర్, ఇబ్రహింపట్నం, అమ్మక్కపేట గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. ఆయన వెంట డిటిసిఎస్ ఉమాపతి, తహసిల్దార్లు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్