మున్సిపల్ చైర్ పర్సన్ ను కలిసిన ఇన్చార్జి కమిషనర్

79చూసినవారు
మున్సిపల్ చైర్ పర్సన్ ను కలిసిన ఇన్చార్జి కమిషనర్
జగిత్యాల మున్సిపల్ ఇంఛార్జి కమిషనర్ గా ఇటీవలే నియమకమైన బి. చిరంజీవి మర్యదపూర్వకంగా మున్సిపల్ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి-లక్ష్మణ్ నివాసం లో ఆదివారం కలిసి పుష్ప గుచ్చాం అందజేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ ఏఈ శరణ్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్