కాంగ్రెస్ పార్టీలో చేరిన మెట్ పల్లి బిఆర్ఎస్, బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ లు

1554చూసినవారు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి బిఆర్ఎస్, బిజెపి, మున్సిపల్ కౌన్సిలర్ లు, కోఆప్షన్ సభ్యులు 15, 24, 25, 26 వార్డుల కౌన్సిలర్ లు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు సమక్షంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మర్రి ఉమారాణి, కౌన్సిలర్ మర్రి సహదేవ్, పిప్పర లలిత, తదితర నాయకులు చేరారు.

సంబంధిత పోస్ట్