మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పట్టివేత

538చూసినవారు
మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పట్టివేత
అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి మంగళవారం తెలిపారు. అనుమతులు లేకుండా ఇబ్రహీంపట్నం నుంచి మెట్పల్లి వైపు మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టణ శివారులోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. ట్రాక్టర్లను తహశీల్దార్ కు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్