మైనర్ బాలికపై యజమాని అత్యాచారం

61చూసినవారు
మైనర్ బాలికపై యజమాని అత్యాచారం
చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటు చేసుకుంది. తల్లితో కలిసి ఇటుకల బట్టి కూలి పనికి వెళ్లిన మైనర్ బాలికపై బట్టి యజమాని గణేశ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి లక్ష్మీ దేవమ్మ తన బిడ్డ కనపడకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతుండగా ఆ మైనర్ బాలిక కేకలు వేసింది. గణేష్ వెంటనే పారిపోయాడు. అత్యాచారానికి గురైన బాలిక మనస్థానం చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్