నవాబుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

80చూసినవారు
నవాబుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సింగల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కుకొనుగోలు సెంటర్లో ఏమైనా సమస్యలు తలెత్తితే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అలాగె దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్