పీఏసీఎస్ ను తనిఖీ చేసిన ఏఓ

58చూసినవారు
పీఏసీఎస్ ను తనిఖీ చేసిన ఏఓ
ముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను మంగళవారం మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌ చైర్మన్‌ యాదగిరిరావుతో కలిసి ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అవసరమైన 80 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, కావాల్సిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్