మంథనిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

65చూసినవారు
పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మంథని మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్