బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరిబాబు

1049చూసినవారు
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరిబాబు
మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బుధవారం కెవిఎల్ఎన్ హరిబాబు పదవ సారి ఎన్నికయ్యారు. మంథని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ముస్కుల సహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రఘోతంరెడ్డి, సహాయ కార్యదర్శిగా విజయ్ కుమార్, కోశాధికారిగా అంజనేయులు, లైబ్రరీ కార్యదర్శిగా ఆర్ల నాగరాజు, సాంస్కృతిక కార్యదర్శిగా కటకం శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్