నేడు ఆలయాల హుండీ లెక్కింపు

1052చూసినవారు
నేడు ఆలయాల హుండీ లెక్కింపు
మంథని పట్టణానికి చెందిన మూడు ప్రముఖ ఆలయాల హుండీలు గురువారం లెక్కించనున్నట్లు ఆలయాల ఎండోమెంట్ మేనేజర్ రాజ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. మంథని పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం హుండి ఉదయం 10. 30 గంటలకు, శ్రీ మహాలక్ష్మి దేవాలయం హుండి మధ్యాహ్నం 12. 30 గంటలకు, శ్రీ గౌతమేశ్వర స్వామి దేవస్థానం హుండి మధ్యాహ్నం 3. 30 నిమిషాలకు లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్