మంథని పోలీసుల ఫ్లాగ్ మార్చ్

590చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసిపి మడత రమేష్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలో శనివారం సాయంత్రం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంథని సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకటకృష్ణ, రాణి వర్మ, ముత్తారం ఎస్ఐ మధుసూదన్ రావు, సిఆర్పిఎఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్