ఆన్ లైన్ ద్వారా విద్యుత్ ఫిర్యాదుల స్వీకరణ

76చూసినవారు
ఆన్ లైన్ ద్వారా విద్యుత్ ఫిర్యాదుల స్వీకరణ
విద్యుత్ సంబంధిత సమస్యలను విద్యుత్ ప్రజావాణిలోనే కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పెద్దపల్లి టిజి ఎన్పిడిసిఎల్ ఎస్ఈ బొంకూరి సుదర్శన్ తెలిపారు. ఎస్ఈ, ఏఈ, ఏడిఈ, డిఈ కార్యాలయాల్లో సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహించారు. మూడు వారాలుగా దాదాపు 31 ఫిర్యాదులు రాగా, 25 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఫోన్ యాప్ ద్వారా విద్యుత్ ప్రజావాణి లింకులోకి ప్రవేశించి సమస్యలను నమోదు చేసుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్