పార్టీ గెలుపు కోసం పనిచేయండి: మంత్రి శ్రీధర్ బాబు

548చూసినవారు
పార్టీ గెలుపు కోసం పనిచేయండి: మంత్రి శ్రీధర్ బాబు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లిలోని స్వరుప గార్డెన్లో సోమవారం నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్