మేడిపల్లి సత్యం వెంటనే రాజీనామా చేయాలి: సుంకే రవిశంకర్

590చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి సాగునీరు అందించక రైతన్న ప్రాణాలను బలిగొంటున్నదని BRS నేత, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మండిపడ్డారు. గంగాధర(M) కురిక్యాల వరద కాలువ దగ్గర 500 మంది రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి వరద కాలువకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ "ధర్నా రాస్తారోకో" నిర్వహించారు. రైతుల పంట పొలాలకు నీళ్లు ఇప్పించని మేడిపల్లి సత్యం అసమర్ధతకు నిదర్శనమని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ.25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్