'పది' పరీక్షకు 7, 716 మంది హాజరు

553చూసినవారు
'పది' పరీక్షకు 7, 716 మంది హాజరు
10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 7, 716 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మంగళవారం నిర్వహించిన పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రం పరీక్షలో 7, 728 మంది విద్యార్థులకు గాను 7, 716 మంది విద్యార్థులు హాజరు కాగా, 99. 8 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్