ఆలయంలో భక్తులకు అన్నదానం

1073చూసినవారు
ఆలయంలో భక్తులకు అన్నదానం
జూలపల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ నిర్మాణదాత నల్ల మనోహర్ రెడ్డి - సంధ్యారాణి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జూలపల్లి సింగిల్ విండో ఛైర్మెన్ కొంజర్ల వెంకటయ్య ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లెక్కల వజ్రారెడ్డి, వంగపల్లి వెంకటరమణ, కోడూరి రాజేశ్వర్, మడ్లపల్లి శ్రీనివాస్, మెండ రాజయ్య, హనుమాన్ మాలదారులు, భక్తులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్