జూలపల్లి మండల కేంద్రంలోని మందోట ఏరియాలో ఉచిత మధుమేహ(షుగర్) నిర్ధారణ
పరీక్షలు 50 మందికి నిర్వహించి, వారికి మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం చేయడమైనది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శివమ్ జూలపల్లి అధ్యక్షులు కొంజర్ల వెంకటయ్య, ఉపాధ్యక్షులు పాఠకుల అనిల్, కోడూరి మహేష్, జిల్లా కోర్ టీమ్ ప్రతినిధి సామ ఎల్లారెడ్డి, భద్రేశం పాల్గొన్నారు.