రైతులకు సాగు నీరివ్వలేని ప్రభుత్వం: మాజీ మంత్రి

1886చూసినవారు
రైతులకు సాగు నీరివ్వలేని ప్రభుత్వం: మాజీ మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సాగు నీరందించక కర్షకుల ప్రాణాలను బలిగొంటోందని మాజీ మంత్రి, పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం పెద్దపల్లి మండలం చీకురాయి, భోజన్నపేట శివారులో ఎండిన వరి పొలాలను పరిశీలించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్