ఢిల్లీకి తరలిన మాదిగశక్తి నేతలు

592చూసినవారు
ఢిల్లీకి తరలిన మాదిగశక్తి నేతలు
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేయాలని, మాదిగకే పార్లమెంట్ టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఢిల్లీ కార్యాలయాని మాదిగశక్తి నేతలు తరలి వెళ్లారు. మాదిగ శక్తి వ్యవస్థాపకుడు బొంకూరి సురేందర్ సన్ని మాట్లాడుతూ కేవలం ఒకే కుటుంబానికి రాజకీయంగా అవకాశాలు ఇవ్వడమంటే యావత్తు మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని, అభ్యర్థిని మార్చే వరకు పోరాటం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్