క్రీడలు మానసికంగా, శారీరిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పేర్కొన్నారు. శుక్రవారం కాలేజీ గ్రౌండ్లో మున్సిపల్ స్టాఫ్, శానిటేషన్ స్టాప్ కి ఏర్పాటు చేసిన
క్రికెట్ మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు. బ్యాటింగ్, బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. మున్సిపల్ మేనేజర్ అలీముద్దీన్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, జట్ల కెప్టెన్స్ క్రాంతికుమార్, శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.