క్షేత్ర పరిశీలనలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు

50చూసినవారు
క్షేత్ర పరిశీలనలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో పిల్లలు క్షేత్ర పర్యటనలో భాగంగా శుక్రవారం ఎస్బిఐ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, శ్రీ వేంకటేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. క్షేత్ర పరిశీలనల వల్ల పిల్లల్లో అభ్యసనం వేగమంతమవుతుందని హెచ్ఎం ఈర్ల సమ్మయ్య ఆన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్