కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు

1905చూసినవారు
కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు
పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ కట్టమైసమ్మ తల్లి, సుబ్రహ్మణ్యస్వామి దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో గురువారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు కుటుంబ సమేతంగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు వేద మంత్రాలతో ఆశీర్వదించి, శాలువాలతో సత్కరించి అమ్మవారి ప్రతిమను బహూకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్