ఎమర్జెన్సీకి 50 ఏళ్లు.!

76చూసినవారు
ఎమర్జెన్సీకి 50 ఏళ్లు.!
ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని ఐ ఎఫ్ టీ యు ఆఫీసులో నల్లజెండాలతో నిరసన తెలిపారు. నాటి కాంగ్రెస్ ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975 ఎమర్జెన్సీ ప్రకటించి, ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలపై నిషేధం విధించి పౌర హక్కులు హరించ వేయబడ్డాయని జిల్లా కార్యదర్శి కే రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ లు అన్నారు. ఈ నరేష్ తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్