మోడీ పాలనలో దేశం సుభిక్షం: కందుల

73చూసినవారు
మోడీ పాలనలో దేశం సుభిక్షం: కందుల
భారత ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాలలో విజయ పథాన దూసుకుపోతోందని రామగుండం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ అంతర్గాం మండలం పాలకుర్తి బసంత్ నగర్ ప్రాంతాలలో కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో మంగళవారం బిజెపి శ్రేణులు చేపట్టిన ర్యాలీ, ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్