నూతన ఎంపీ ఈటెలను సన్మానించిన కోలీ సమాజ్

82చూసినవారు
నూతన ఎంపీ ఈటెలను సన్మానించిన కోలీ సమాజ్
పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన ముదిరాజ్ ముద్దుబిడ్డల ను బుధవారం న్యూఢిల్లీలోని గుజరాత్ భవన్లో అఖిలభారత కోలి సభ ఆధ్వర్యంలో వీరి సన్మానించారు. గుజరాత్ బావా నగర్ నుండి గెలిచిన కేంద్ర సహాయమంత్రి నింబు బెహన్, తెలంగాణ మల్కాజిరి నుండి గెలిచిన ఎంపీ ఈటెల రాజేందర్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాజేందర్ ముదిలాజ్ తో పాటు కోలీ సమాజ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్