విద్యా వ్యాప్తికి లివ్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ కృషి.!

70చూసినవారు
విద్యా వ్యాప్తికి లివ్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ కృషి.!
గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీలో పది వయోజన విద్యా కేంద్రాలను గురువారం ఎన్జీఓ ప్రెసిడెంట్ కాసిపేట స్వామిదాస్ ప్రారంభించారు. రిరైట్ లైఫ్ సంస్థ సహకారంతో లివ్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వయోజనులకు చదువు ఆవశ్యకతను వివరిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని స్వామిదాస్ అన్నారు. పది మంది టీచర్స్ కు బోధన వస్తువులు పంపిణీ చేశారు. సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్