నరేంద్ర మోడీ తోనే దేశం సుభిక్షంగా ఉంటుంది: కందుల

74చూసినవారు
నరేంద్ర మోడీ తోనే దేశం సుభిక్షంగా ఉంటుంది: కందుల
పార్లమెంట్ ఎన్నికల వేల పెద్దపల్లి బిజేపి పార్టీ ఎంపి అబ్యర్ధి గోమాస శ్రీనివాస్ గెలుపుకోసం కందుల సంధ్యారాణి విసృత ప్రచారం చేపట్టారు. శుక్రవారం ఎన్టీపీసీ వాకర్స్, మనిసిపాలిటి కార్మికులు, వర్తక వ్యాపారులనీ కలిసి ఓటుని అబ్యర్ధించారు. నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపర్చి, బిజేపి పార్టీ అబ్యర్ధిగా పొటీచేస్తున్న గోమాస శ్రీనన్నని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉపాధి హమీ కూలీలతో మీటింగ్ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్