ఖనిలో నిషేదిత లాటరీ లపై పోలీసుల ఉక్కుపాదం.!

570చూసినవారు
ఖనిలో నిషేదిత లాటరీ లపై పోలీసుల ఉక్కుపాదం.!
గోదావరిఖని కళ్యాణ్ నగర్ కు చెందిన కోట సత్యనారాయణ గత కొంతకాలంగా కేరళ రాష్ట్రం నుండి లాటరీ టికెట్లు కొనుక్కొని వచ్చి 5రూపాయల కమిషన్ తో గోదావరిఖని పట్టణ ప్రజలకు అమ్ముతున్నాడనే సమాచారంతో ఆదివారం ఖని 1టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లాటరీ టికెట్ల మీద నిషేధం అమలులో ఉన్నందున నేరస్తుడిని ఎస్ఐ సుగుణాకర్ అదుపులో తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్