రాజన్న సిరిసిల్ల జిల్లా సర్ధాపూర్ బెటాలియన్ వద్ద ఆదివారం ఆక్సిడెంట్ జరిగింది. దీంతో వారిని అంబులెన్స్ లో చికిత్స కోసం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అదే దారిలో వెళ్తున్న సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి వారిని చూసి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.