కారులో చెలరేగిన మంటలు

38633చూసినవారు
కథలాపుర్ మండలం పోసానిపేట దగ్గర ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఎనిమిది మంది అప్రమత్తమై బయటకు దిగారు. వీరు ఆర్మూర్ నుండి వేములవాడ దర్శనానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్