అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం

1903చూసినవారు
అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శనివారం అయోధ్య శ్రీరాముని అక్షంతలు గ్రామ శ్రీ సీతారామస్వామి ఆలయంలో పూజ చేశారు. అనంతరం మల్యాల గ్రామంలోని ప్రతి ఇంటికి అయోధ్య శ్రీరాముని అక్షంతలు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్