ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా..?

568చూసినవారు
ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా..?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారని సమాచారం. గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గుంటూరు నుంచి తాను పోటీ చేయలేనని,ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారని సమాచారం.

సంబంధిత పోస్ట్