రాష్ట్రానికి కేంద్రం మరో మారు మొండి చెయ్యి: ప్రభుత్వ విప్ ఆది

74చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో బిజెపి ప్రభుత్వానికి తెలంగాణపై ఏమాత్రం ప్రేమ లేదని మరోసారి రుజువైందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రభుత్వ విప్ మాట్లాడుతూ. బిజెపి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మిత్రులు పక్షాలను మెప్పించడం కోసం బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించడం చూసామని అన్నారు.

సంబంధిత పోస్ట్