రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

1555చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారి దర్శననిస్తోంది. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిరోజు వేములవాడ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్